“మన జాతి జీవితంలో ఈ సమ్మె ఓ చరిత్రాత్మక ఘటన. ఈ రోజు సైనికుల రక్తం, సామాన్యుల రక్తం ఒక ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పారింది. సైనిక సేవలో ఉన్న మేము దీనిని ఎప్పుడూ మరచిపోము. మా సోదరులు, సోదరీమణులైన మీరూ దీనిని ఎప్ప
భారత జాతీయోద్యమంలో ఆ హత్య ఓ సంచలనం. దేశ యువతలో కొత్త ఉత్తేజాన్ని నింపిన సంఘటన. నాసిక్ కలెక్టర్ జాక్సన్ను హైదరాబాద్ సంస్థానంలోనిసీక్రెట్ సొసైటీ సభ్యుడు అనంత లక్ష్మణ్ కన్హెరె తుపాకీతో కాల్చి చంపడం �
కొండలు, వరిపొలాలతో అందంగా కనిపించే ఆ కుగ్రామం వెనుక బ్రిటిషర్లకు ఎదురుతిరిగిన పోరాట చరిత్ర ఉన్నది. అధిక పన్నులను వ్యతిరేకిస్తూ సొంత సర్కారు ఏర్పాటు చేసుకున్న సాహసోపేత గ్రామమది. కర్ణాటకలోని శివమొగ్గ జి�
పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటదో.. అప్పటివరకు ఆక్రందనలు, అలజడులు కొనసాగుతూనే ఉంటాయి. పేదరికాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుంది. ఈ వాస్తవాన్ని ఈ సందర్భంలో మనమందరం �
CM KCR | ఎన్ని త్యాగాలు.. ఎన్ని పోరాటాలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం సిద్ధించింది.. ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా.. గ్రామగ్రామాన అద్భుతంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సంరంభం మళ్లీ విరబూసింది. తెలంగాణ వేదికగా ఆ విరోచిత పోరాటం మళ్లీ కండ్లకు కనిపించింది. తెలంగాణ సర్కార్ ఇవాళ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో అత్యంత వైభవంగా స్వతంత్ర భారత వజ
CM KCR | స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్ర�
బ్రిటిషర్లపై వీరోచిత పోరాటం మాతృభూమి కోసం చిరునవ్వులతో ఉరికొయ్యలను ముద్దాడిన త్యాగం శతాబ్ద కాలంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తి జ్వాల 1857 తిరుగుబాటు రూపంలో చెలర�
బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. దీన్నే మొదటి స్వాతంత్య్ర సంగ్రామంగా పిలుస్తాం.ఈ సిపాయిల తిరుగుబాటు ప్రకంపనలు హైదరాబాద్నూ తాకాయి. తిరుగుబాటును రెచ్చగొడుతూ లేఖల పరంపర ఓవైపు, �
పక్కా హైదరాబాదీ అయిన సరోజినీనాయుడు ఆంగ్లంలో అగ్ర కవయిత్రి మాత్రమే కాదు.. అఖిలభారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మహానాయకురాలు. మహాత్మాగాంధీ ఎంతో అభిమానించిన నాయకురాలు. సరోజినీనాయుడుకు నైటింగేల్ ఆఫ్ ఇ
భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. అటు పల్లెలు, పట్టణాలు ఆనందోత్సాహాలతో వెలిగిపోతుంటే ఇక్కడ (హైదరాబాద్ దక్కన్ ప్రాంతంలో) మాత్రం గాఢాంధకారం అలముకున్నది. మాకూ
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. వివాహమైన కొద్దిరోజులకే ఆమె భర్త కాలంచేశారు. దీంతో ఆమె జీవితమంతా స్వాతంత్య్ర పోరాటానికే అంకితం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. మహిళా యోధుర�
మహాత్ముడి పోరాటంపై పీవీ స్మృతులు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించేందుకు ముందు భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని మహాత్మాగాంధీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. అటు బ్రిటిష్�
బాఖర్ అలీ మిర్జా హైదరాబాద్ నిజాం ప్రభుత్వ స్కాలర్షిప్ పొంది, ఉన్నత చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ చదువుతున్న రోజుల్లో ఆధునిక భావాల ప్రభావంతో సోషలిస్ట్ సమాజం కోసం కృషి చేయడం మ�