బ్రిటిష్ పాలకులు భారతీయులకు నాగరికత తెలియదని, చాలా వెనుకబడిన జాతి అని ప్రచారం చేసేవారు. వారి ఆచార వ్యవహారాలను ఈసడించేవారు. ‘వాళ్లను బాగుచేసి నాగరికతను నేర్పే గురుతురమైన భారం తెల్లోడి భుజస్కంధాలపై పడి�
ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం, విదేశీ విద్యకు ఆర్థిక సహకారం అందిచే పథకాన్ని హైదరాబాద్ సంస్థానం ప్రవేశపెట్టింది. ఈ ఉపకార వేతనాన్ని ప్రతిభ ప్రామాణికం కాకుండా మతం ప్రామాణికంగా ఎంపి�