‘ప్రజలారా..? జాగ్రత్తగా ఉండండి. మనల్ని 60ఏండ్లు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తంది. దొంగహామీలు ఇస్తూ, అసత్య ప్రచారం చేస్తూ మిమ్మల్ని మభ్య పెడుతోంది. ఆ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. పాత కథే అవుతుంది.
“స్వరాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధితో సంతోషంగా సాగిపోతున్న మన జీవితాలను ఆగం చేసేందుకు దుష్టశక్తులన్నీ ఒక్కటైనయి. కాంగ్రెస్తో కలిసి మళ్లీ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు వస్తున్నయి. నేనొక్కటే చెబుతున్న�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలకు మోసపోయి గోస పడొద్దని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. అన్నారు. సోమవారం మండలంలోని కందిగడ్డతండా,
‘కాంగ్రెస్ మాటలన్నీ బూటకం. రాష్ట్రంలో 50 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేయలే. అభివృద్ధిలో తెలంగాణను వెనక్కినెట్టేసింది. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అధి కారం కోసం చేతకాని హామీలన్నీ ఇస్తున్నరు.
దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.
గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు.
రాష్ట్రంలో వ్యవసాయానికి అమలవుతున్న 24 గంటల ఉచిత కరంటుకు వ్యతిరేకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఊరూరా రేవంత్ దిష్టిబొమ్మలతో బీఆర్�