సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత నిఖత్ జరీన్..లైఫ్స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అంబాసిడర్గాఎంపికైంది. బుధవారం హైదరాబాద్
మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్: క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. క్రీడల్లో దేశంలో రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలుపుత�
ప్రపంచ చాంపియన్షిప్ న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పివి సింధు ఈనెల 21నుంచి టోక్యోలో జరుగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నుంచి వైదొలగుతున్నట్టు తెలిపింది. తన ఎడమ పాదంపై ఒత్తిడి వల్ల భరించల�
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు వేదికైన బర్మింగ్హామ్కు తెలంగాణ బృందం బయల్దేరి వెళుతున్నది. మెగాటోర్నీ నిర్వహణ, అక్కడి క్రీడా వసతులపై అధ్యాయనం చేసేందుకు క్రీడాశాఖ మంత్�
12 రోజుల క్రీడా సంరంభం 72 దేశాలు.. 5 వేల మంది అథ్లెట్లు భారత్ నుంచి 215 మంది త్రివర్ణ పతాకధారిగా పీవీ సింధు విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపలాండించేందుకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. గురువారం నుంచి ప్రార�
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగే భారత అథ్లెట్లు డోపింగ్లో విఫలం కావడం అంతకంతకూ పెరుగుతున్నది. ఇప్పటికే ధనలక్ష్మి, ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షలో ఫెయిల్ కారణంగా జట్టు నుంచి ఉద్వాసన ఎదు�
స్టార్ బాక్సర్ సంచలన ఆరోపణలు బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు ముందు భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై సంచలన ఆరోపణలు చేసింది. టోక్యో ఒలింపిక్స్లో తాను పతకం సాధించడంలో వెన్న�
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో బరిలోకి దిగే భారత పురుషుల హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ కోసం హాకీ ఇండ�
సత్తాచాటిన ఇందూరు యువ బాక్సర్ పటియాల:బర్మింగ్హామ్ వేదికగా జూలైలో జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ ఎంపికయ్యాడు. గురువారం జరిగిన జాతీయ ట్రయల్
న్యూఢిల్లీ: 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో చోటు దక్కించుకున్న మహిళల టీ20 క్రికెట్కు షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా మ్యాచ్లు జరుగుతా�