108 పైలట్ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి పలువురు నాయకులు శాలువాతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ సిబ్బంది అనుక్�
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది.
అప్పుడే పుట్టిన పసిపాపకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడిన ఘటన మెదక్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ ప్రభుత్వ దవాఖానలో అప్పుడే పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండడంతో 108 అంబులెన్స్లో హైదరాబాద�
ములుగు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి ప్రభుత్వ వైద్యం అందకుండాపోయింది. నెలలు నిండలేదని ములుగు జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో వందల కిలోమ�
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి వద్ద లభించిన నగదును నిజాయితీగా అప్పగించారు 108 ఆంబులెన్స్ సిబ్బంది. సోమవారం ఎర్రగడ్డ ఫ్లై ఓవర్పై ఓ బైక్ యాక్సిడెంట్ జరిగింది.
ఆరోగ్యపరంగా అత్యవసరమైతే మొదటగా గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్. రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో క్షణాల్లో కళ్లముందు కదలాడే 108 సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తున్నది.
అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన 108 అంబులెన్స్లు, అమ్మఒడి (102 సర్వీస్) వాహనాలు, పార్థివ (హర్సె) వాహనాలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలో 108 అంబులెన్స్ సే�
రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రసవ సేవలు అవసరమున్నా, ఆత్మహత్యకు యత్నించినా, గుండెపోటు వచ్చినా ఇతర ఏ అత్యవసరమైనా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్లో పైలెట్(డ్రైవర్) పాత్ర కీలకం.
సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
‘మా రాష్ట్రంలో ఉన్నప్పుడు మా పాపకు ఇలాంటి ఆపద వస్తే అసలు బతికేది కాదని’ బీహార్ రాష్ర్టానికి చెందిన ప్రేమ్నాథ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మె రుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు.
మండలంలో 108 సేవలు ప్రజలకు విజయవంతంగా అందుతు న్నాయి. ముఖ్యంగా గర్భిణులకు పురిటి నొప్పు లు వచ్చినప్పుడు నార్మల్ ప్రసవం చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు.
Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
క్షతగాత్రుల బ్యాగులో దొరికిన రూ.8.74 లక్షలు అప్పగింత మునగాల, మార్చి 15: రోడ్డు ప్రమా దం జరిగిన ప్రాంతానికి వెళ్లిన 108 సిబ్బందికి రూ.8.74 లక్షల నగదు లభించగా వారు ఆ మొత్తాన్ని వైద్యులకు అందజేసి నిజాయితీని చాటుకున్�