సంగారెడ్డి : జిల్లాలోని సింగూరు డ్యాంను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్తో కలిసి మంత్రికి విన్నవించారు. అనంతరం క్యాబినెట్ మినిస్టర్గా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డిని వారు సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
కోనసీమను తలపిస్తున్న పాలమూరు పల్లెలు
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి