చెన్నై: ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు ఇవ్వాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, జ్యూరీకి సూపర్ స్టార్ రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపాడు. తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా రజనీ ప్రకటన విడుదల చేశాడు. తన కెరీర్ మొత్తం మద్దతుగా నిలిచిన స్నేహితుడు రాజ్ బహదూర్, తన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్కు కూడా ఈ సందర్భంగా రజనీ థ్యాంక్స్ చెప్పాడు. ఈ మేరకు రజనీ మొత్తం మూడు ట్వీట్లు చేశాడు. తనకు అభినందనలు చెబుతూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్కు థ్యాంక్స్ చెప్పిన రజనీ.. మరో ట్వీట్లో తమిళంలో ఒక ప్రకటన విడుదల చేశాడు. తన గురువు కే బాలచందర్ను ఈ సందర్భంగా రజనీ గుర్తు చేసుకున్నాడు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే నేత స్టాలిన్, స్నేహితుడు కమల్ హాసన్లకు కూడా రజనీ కృతజ్ఞతలు చెప్పాడు.
My heartfelt thanks to the government of india, respected & dearest @narendramodi ji, @PrakashJavdekar ji and the jury for conferring upon me the prestigious #DadasahebPhalkeAward I sincerely dedicate it to all those who have been a part of my journey. Thanks to the almighty 🙏🏻
— Rajinikanth (@rajinikanth) April 1, 2021
— Rajinikanth (@rajinikanth) April 1, 2021
Immensely humbled and honoured with your greetings and the most prestigious #DadasahebPhalkeAward award respected and dearest Shri @narendramodi ji. My heartfelt thanks to you and the government of india 🙏🏻 https://t.co/XT9X6paSNT
— Rajinikanth (@rajinikanth) April 1, 2021
ఇవీ కూడా చదవండి..
నందిగ్రామ్లో హింస.. సువేందు కాన్వాయ్పై రాళ్ల దాడి
కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్ఖాన్
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్బాల్ వరల్డ్కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్లో చెమటోడ్చిన ధోనీ, రైనా