న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్దీప్ గులేరియా. కొవిడ్ నుంచి రక్షణ కోసం ఒక ఎన్95 మాస్క్ను సరిగ్గా ధరిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఒకవేళ బట్టతో చేసిన లేదంటే సర్జికల్ మాస్కులు వాడుతుంటే.. రెండు పెట్టుకోవాలని సూచించారు.
ఈ మాస్కులు కూడా కచ్చితంగా మీ నోరు, ముక్కును పూర్తిగా కవర్ చేసేలా చూసుకోవాలన్నారు. గాలి ద్వారా కొవిడ్ ఆందోళనకరమన్న ఆయన.. ఇళ్లలో వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యమని చెప్పారు. కొవిడ్ నిబంధనలను సరిగా పాటించకపోవడం, వైరస్ మ్యుటేషన్ అనేవి ఇండియాలో కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
IPL 2021: ఇలాంటి ప్లేయర్స్ను తీసుకున్న టీమ్ ఓడిపోవాల్సిందే!
హాస్పిటల్లో చేర్చుకోలేదని కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య
రాహుల్కు గర్ల్ఫ్రెండ్ అతియా చెప్పిన విషెస్ చూశారా?
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి: నీతి ఆయోగ్ వీసీ
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్రైజర్స్కు మరో షాక్.. స్టార్ బౌలర్కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ