టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో టీవీ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవగా..కరోనా సెకండ్ వేవ్తో కొంత జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ షోకు సంబంధించిన అప్ డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ షోలో పాల్గొనేవారి కోసం తిరుపతిలో ఆడిషన్స్ జరుగుతున్నాయట. ఆడిషన్స్ పూర్తయ్యాక, తారక్ హోస్ట్గా కనిపించడమే తరువాయి అని అంతా చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో ఎప్పటి నుంచి సందడి చేయబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?