ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు తనవైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు సాన. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి కాంబోలో వచ్చిన ఉప్పెన రూ.50 కోట్ల షేర్ రాబట్టింది. బుచ్చిబాబు తన రెండో చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడని ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.
స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ నిర్మించబోతున్నాడని టాక్. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు బుచ్చిబాబు తీసుకునే రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బుచ్చిబాబు ఎన్టీఆర్ సినిమా కోసం రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.
అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. మొత్తానికి రెండో సినిమాకే బుచ్చిబాబు ఇంత మొత్తంలో తీసుకుంటుండం మాత్రం విశేషమనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్