ఛలో సినిమాతో తెలుగు ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది కన్నడ సోయగం రష్మిక మందన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మిక. ఈ ఏడాది కార్తీ నటించిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. విలేజ్ గాళ్గా మంచి అభినయాన్ని ప్రదర్శించింది రష్మిక. ఎప్పుడూ సినిమాలు,ఇతర అంశాల గురించి మాట్లాడే రష్మిక ఈ సారి మాత్రం పెండ్లి విషయాన్ని ప్రస్తావించింది.
తాను తమిళియన్ను పెండ్లి చేసుకుంటానని చెప్తోంది రష్మిక. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు నన్నుబాగా ఆకర్షించాయి. ప్రత్యేకించి అక్కడి ఆహారం. తమిళనాడు ఫుడ్తో ప్రేమలో పడిపోయా. తమిళియన్ ను పెండ్లి చేసుకుని, తమిళనాడు కోడలిని అవుతానని చెప్పుకొచ్చింది. ఒకవేళ రష్మిక నుంచి పెండ్లి వార్త వస్తే మరి ఈ భామ ఎవరిని వివాహమాడుతుందో చెప్పడం మాత్రం కష్టమే.
ఇవి కూడా చదవండి..
సమంత వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టేనా?
అనుష్క నయా లుక్ నెట్టింట్లో చక్కర్లు..!
టీఎన్ఆర్ కుటుంబానికి మారుతి సాయం
బాలకృష్ణ-మీనా..క్లాసిక్ కపుల్ ఈజ్ బ్యాక్..!
రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..వీడియో
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
Recommended Content by ntnews.com