కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా వాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి. సెలబ్రిటీలు వాక్సిన్ వేయించుకుని ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటి పాయల్ రాజ్పుత్ వాక్సిన్ వేయించుకుంది.
ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది పాయల్. ఇంజెక్షన్ వల్ల ఏమైనా ఇబ్బంది అయితే ఎలా ఎదుర్కోవాలో భయపడ్డా. ఏదేమైనా బుధవారం వ్యాక్సిన్ వేయించుకున్నా. టీకాలు వేసిన తరువాత ఆకలి లేకపోవడం, తేలికపాటి జ్వరం, ఒంటి నొప్పులున్నాయి. వాక్సిన్ వేయించుకునే ముందు ఈ తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ కు సిద్దంగా ఉండండి అంటూ సూచించింది.
ఇవి కూడా చదవండి..
యాత్ర డైరెక్టర్ టార్గెట్ ఎవరు..?
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే