కంగనారనౌత్..తనకంటూ ప్రత్యేక అభిప్రాయాలు, అభిరుచులు కలిగిన వ్యక్తి. ఇవాళ అష్టమి సందర్భంగా కంగనా ఉపవాసం తీసుకుంది. ఇంట్లో తయారుచేసిన పూరి, హల్వా, బూంది, రైతా, ఆనియన్ సలాడ్ను పల్లెంలో ఉంచిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను ఉపవాసం ఉన్నప్పుడు తన కుటుంబసభ్యులు ఈ రుచికరమైన పదార్ధాలను ఆస్వాదిస్తారని తెలిపింది.
ఉపవాసంలో ఉన్నపుడు మీ ఇంట్లో అష్టమి ప్రసాదం ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని క్యాప్షన్ పెట్టింది.. అయితే నెటిజన్ల కన్ను మాత్రం ఆ ప్లేట్ లో ఉన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపై పడ్డది. ఉల్లి, వెల్లుల్లి సాత్వికుల ఆహారం కాదని, ప్రత్యేకించి పూజ నిర్వహించే రోజుల్లో హిందువుల ఇండ్లలో వీటిని ఉంచరాదని పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ట్విటర్ యూజర్లు పరోక్షంగా కంగనాను యాంటీ హిందూగా పేర్కొంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
.