క్రాక్ సినిమాతో మంచి స్పీడుమీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తూనే..నూతన దర్శకుడు శరత్ మండవతో ఇటీవలే కొత్త సినిమాను లాంఛ్ చేశాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. రవితేజ ఈ సినిమాను రికార్డు టైంలో పూర్తి చేయనున్నాడట.
తాజా సమాచారం ప్రకారం కేవలం 30 రోజుల్లోనే..అంటే నెలలోనే షూటింగ్ను పూర్తి చేయబోతున్నాడని జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి మాస్ మహారాజా రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్