పూజాహెగ్డే, రష్మిక మందన్నా..దక్షిణాదిన టాప్ హీరోయిన్లు గా కొనసాగుతూ ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో మెరువబోతున్నారు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా..? ఈ ఇద్దరు భామల్లో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే..ఇద్దరూ ట్రైబర్ గాళ్స్ (గిరిజన యువతులు)గా నటిస్తున్నారు.
ఆచార్యలో రాంచరణ్ కు జోడీగా నటిస్తోంది పూజాహెగ్డే. ఇప్పటికే ఈ ఇద్దరి లవ్ ట్రాక్ సంబంధించిన లుక్ కు మంచి స్పందన వచ్చింది. మరోవైపు కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కూడా పుష్పలో గిరిజన తెగకు చెందిన అమ్మాయిగా కనిపించనుంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మలు ఈ సారి కాస్త రూటు మార్చి డీగ్లారైజ్డ్ రోల్స్ లో కనిపించి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. పూజాహెగ్డే ఇప్పటికే హిందీలో తానెంటో ప్రూవ్ చేసుకోగా..రష్మిక ఈ ఏడాది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది, ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది రష్మిక.
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్