కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మరోసారి రోడ్డెక్కారు. హెచ్ఎం అశోక్ తమపై అసభ్యంగా ప్రవరిస్తున్నాడంటూ ఈ నెల 9న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, డీటీడీవో, ఏటీడీవోల�
పోడు చేసుకుని జీవనం సాగించే గిరిజన ఆడబిడ్డలపై ఫారెస్ట్ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేయడం అమానుషమని, అలాంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కిషన్ నాయక్ అన్నారు.
Wankidi | బాలల సంరక్షణ బాధ్యత తమదేనని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్గ మహేష్ అన్నారు. గురువా రం కొమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో బుధవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్న విద్యార్థినీల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతున్నది. ఐదు రోజ�
గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నది. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 4 కోట్ల 20 లక్షల నిధులతో బాలికల గురుకుల
జెడ్పీ చైర్ పర్సన్ | జిల్లాలోని నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి జిల్లా కలెక్టర్ గోపితో కలిసి సందర్శించారు.
పూజాహెగ్డే, రష్మిక మందన్నా..దక్షిణాదిన టాప్ హీరోయిన్లు గా కొనసాగుతూ ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో మెరువబోతున్నారు.