పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 21వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్లను ఈ చిత్రంలో తీసుకునేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడని బీటౌన్ వర్గాల టాక్.
తాజా సమాచారం ప్రకారం టాప్ బాలీవుడ్ యాక్టర్ ను విలన్ గా తీసుకునేందుకు నాగ్ అశ్విన్ అనుకుంటున్నాడట. దీంతోపాటు హిందీ నుంచి ఆరుగురు ప్రముఖ నటీనటులను తీసుకోవాలనుకుంటున్నాడని టాక్. మొత్తానికి తన సినిమాలో 10 మంది బాలీవుడ్ నటులతో యాక్టింగ్ చేయించి..సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడన్నమాట నాగ్ అశ్విన్.
మూడో ప్రపంచ యుద్దం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో యాక్షన్ లవర్స్ ను ఇష్టపడేలా ఉంటుందట ఈ మూవీ.
Video Player is loading.https://imasdk.googleapis.com/js/core/bridge3.462.0_en.html#goog_1601936580
Video Player is loading.PauseUnmuteLoaded: 0.00%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!