Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు చెందిన విద్యాసంస్థకు విదేశీ నిధులు అందినట్లు తెలుస్తుంది. ఆయన పాకిస్థాన్ను కూడా విజిట్ చేశారు. ఈ కోణాల్లో సీబీఐ ఆ లడాఖ్ సామాజిక కార్యకర్తపై దర్యాప్తు చేపడుతున్నది
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు స్కూళ్ల దూకుడు నేపథ్యంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. సౌకర్యాల కొర త, పడిపోతున్న ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్-18లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు స్వల్ప ఊరటనిచ్చింది.
Government teacher suspended | కోరుట్ల, మార్చి 27:పట్టణంలోని ప్రకాశం వీధి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నజీమోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి రాము గురువారం ఉత్తర్వులు జారీ చేసి�
మృగశిరకార్తె రోజున చేపలు తినడం ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజున చేపలు తినటం వలన అనేక రోగాలు దూరమవుతాయనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాగా, శనివారం మృగశిరకార్తెను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్�
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం పాలనాపరమైన ప్రక్రియకు అనుమ�
ప్రముఖులందరూ అత్యంత విమర్శలకు గురైనవారే’ అన్న స్వామి వివేకానంద సూక్తి కె.చంద్రశేఖరరావుకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగిన అవిశ్రాంత పోరాటం, స్వరాష్ట్రం కల సాకారమైన తర్వాత గత పదేండ్లలో �
ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా గురువారం విడుదల చేశారు. ఫిబ్ర�
CM with Collectors | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. �
TS Ministers | నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏ�
MLA Chander | రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసిఆర్ రాష్ట్రంలో పాలన సాగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం �