Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
విద్యుత్ విజయోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం పలు చోట్ల విద్యుత్ ప్రగతి సభలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యుత
ఇప్పటికే విద్యా కేంద్రంగా ఉన్న వరంగల్ మహానగరం, పారిశ్రామికంగానూ ముఖ్యంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హైదరాబాద్కు అనుబంధంగా వరంగల్లో ఈ రంగాన్ని విస్
చదువుతోనే సబ్బండ వర్గాలకు సమాజంలో సమున్నత హోదా లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని రాగన్నగూడెం సర్పంచ్ రెంటాల గోవర్ధన్రెడ్
రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాకు రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సో మవారం క�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కట్య్రాల శివారుల కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్
దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అని, దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు.
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ల్యాబర్తి గ్రామంలో డీఆర్డీఏ, ఆర్ఈఎస్టీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ వస్తువుల తయారీ శిక్�
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ సంతోష్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కళాశాల ఆవరణలో పర్యావరణ
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్కుమార్ కోరారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
రైస్ మిలర్లు రైతులకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. సోమవారం నర్సంపేట మండలం రాజుపేటలోని హరి, హేమాత రైస్ మిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలను అడిగి త�
మండల కేంద్రంలో వడదెబ్బతో బాలుడు ఆదివారం మృతి చెందాడు. చెందాడు. మండల కేంద్రానికి చెందిన గాదెపాక శోభన్-రేణుక దంపతులకు చెందిన గాదెపాక సన్నీ(8) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటూ అకస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన
నియోజకవర్గ ప్రజల క్షేమమే తన ధ్యేయమని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో అరూరి గట్టుమల్లు ఫౌండే�
శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సుర