Telangana
- Jan 25, 2021 , 20:59:00
VIDEOS
టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు

మంచిర్యాల : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్శితులయ్యే టీఆర్ఎస్లో అనేక మంది చేరుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారంబెల్లంపల్లి పట్టణంలోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ భుక్యా రామ్నాయక్ ఆధ్వర్యంలో 100 మంది టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో కాసిపేట జడ్పీటీసీ చంద్రయ్య, రాంచందర్, మాజీ కౌన్సిలర్, కవిత తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
MOST READ
TRENDING