ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మారింది. తొలుత ప్రకటించిన జూన్ 4 కాకుండా 12 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్, 6 నుంచి 8 వరకు మరికొన్ని పరీక్షలు జరుగనున్నాయి
తమ పిల్లలు బాగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా శ్రమిస్తున్నారు. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తున్నారు. పిల్లల సందేహాలను నివృత్త�
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Intermediate | ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం, ఆందోళన నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం సుకొన్నది. వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించ�
బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ)విద్యార్థుల విజయాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. 2016లో రూ. 13 కోట్లతో నిర్మించిన అధునాతన భవనంలో ఈ విద్యాలయం కొనసాగుతుండగా, ఉత్తమ విద్యాప్రమా�
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లోని ఎస్సార్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. ఎస్సై భరత్ కుమార్ తెలిపిన ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన తోట చరణ్(బీటెక్), తోట మధు (ఇంటర్), మరో వ్య�
రాష్ట్రంలోని మరో 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం జీవో 82ను విడ�