ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పక అమలు చేయాలని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. పందిళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, బోధనాభ్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. కూసుమంచి హైస్కూల్ను మంగళవారం తనిఖ�
కాంగ్రెస్వి ఎప్పుడూ మాయమాటలేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలకు ఇవే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పాలనను
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జడ్పీ స్థాయీ సంఘా�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అమలుచేసిన రైతుబంధు, రైతుబీమా పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే తీరుపై స్పష్టత ఇవ్వాలని, రైతులకు ఆర్థిక చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేయాలని జిల్
ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. అలాగే, తనను కూడా ఈ ఎన్నికల్లో గెలి
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు. వార�