రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశ�
IAS Officer Sanjita Mohapatra | పుట్టినప్పుడు వద్దనుకున్న కూతురే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయి తల్లిదండ్రులకు అండగా నిలిచారు. ఒక ఐఏఎస్ అధికారిగా మహిళా సాధికారత కోసం పని చేస్తున్నారు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరిషత్ సీ
వరంగల్ జిల్లా నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిన క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జడ్పీ సీఈవో, డీపీవో జీ రామ్రెడ్డి పంచ�
లోక్సభ ఎన్నికల నేపథ్యం లో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటులోని అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోలు, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో�
ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
ఖమ్మం : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టే పనులను ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాలని జడ్పీ సిఈవో వింజం వెంకటప్పారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రేగులచలక గ్రామంలో ఆక�
మల్హర్ :మండలంలోని పలు అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ (జడ్పీ) సీఈవో శోభారాణి పరిశీలించారు. మండలంలోని అన్సాన్పల్లి, నాచారం గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి పనులు, వ్యాక్సినేషన్, నర్సరీల పనులను పర్యవేక�
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్
చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపకృతి వనాలతో గ్రామాల్లో పచ్చందాలు వెల్లువిరుస్తాయని జడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. బుధవారం ఆమె తిప్పనపల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన�
లక్ష్మణచాంద : ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద ఎంపీపీ అధ్యక్షురాలు కేశం లక్ష్మి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ�
కొణిజర్ల: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ప్రైడే- డ్రైడే కార్యక్రమంలో మండలంలోని సింగరాయపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాతబావులు, ఇంటి పరి
నర్సాపూర్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని జడ్పీ సీఈవో వెంకట శైలేశ్ సూచించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్, అచ్చంపేట్, మంతూర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కొవిడ�
వేంసూర్: మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్క్ పనులను గురువారం సీఈఓ ఇంజం అప్పారావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక మెగా పార్క్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంద�
ఎర్రుపాలెం: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జడ్పీసీఈవో వింజం వెంకటఅప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉ�