కరోనా బాధితులకు అండగా ఎందరో ముందడుగు వేస్తున్నారు. శక్తికి మించి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యువభారతం కృషి అపారమైనది. ఢిల్లీకి చెందిన 19 ఏండ్ల దివ్యాన్షి కరోనా కాలంలో నలుగురికి అండగా ని�
కావలసిన పదార్థాలు:ఓట్స్: అర కప్పు, పాలు: రెండు టేబుల్ స్పూన్లు, క్యారెట్: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, టమాట: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, మిరియాల పొడి: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు టీ స్పూన్లు, కొత్తిమీర �
అరోమా థెరపీ అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందంటున్నారు నిపుణులు. మహమ్మారి కరోనాను తరిమి కొట్టాలంటే ముందు మనం బలహీన పడకూడదు. మనసును బలహీన పరచకూడదు. మనోబలాన్ని ఇచ్చే చక్కటి మార్గం అరోమా థెరపీ! అరోమా థెర�
ఆడపిల్ల చదువొద్దు. ఆడపిల్ల ఆడొద్దు.ఆడపిల్ల అభివృద్ధి చెందొద్దు. ఇంకెన్నాళ్లు? ఈ వివక్ష… అంటూ సమాజాన్ని నిలదీసి,గిరిగీసి నిలిచి గెలిచింది ఆ అమ్మాయి. చదువెందుకని అన్న చేతులే ఇప్పుడామె ఎదుగుదలను చూసి చప్పట
ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక స్టార్టప్ మొదలు పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, ఢిల్లీకి చెందిన అస్తా భట్నాగర్, దీప్తి దగ్గల్ల కథ కాస్తంత వేరుగా ఉంటుంది. వాళ్లిద్దరూ చిన్నప్పుడు మూడో తరగతిలో స్కూ�
బంగారు నందులు ఇంటిదారి పట్టాయి. బంగారం లాంటి కెరీర్ బంపర్ ఆఫర్లతో ఊరించింది. కానీ, ఆమె మాత్రం అడవి బాట పట్టింది. వనం ఒడిలో స్వచ్ఛంగా వినిపిస్తున్న అడవిబిడ్డల గుండె సడిని ఒడిసి పట్టింది. లయాత్మకంగా సాగే �
పేద దేశాలు ఎదుర్కొంటున్న పోషక విలువల సమస్యకు చేపలే పరిష్కారమని అంటారు భారత సంతతికి చెందిన మహిళ, వరల్డ్ ఫుడ్ప్రైజ్ విజేత శకుంతల హరక్సింగ్ తిల్స్టెడ్. ‘భారత్లాంటి దేశాలలో చేపలకు కొదువ లేదు. చుట్ట�
కావలసిన పదార్థాలు:జొన్నపిండి: ఒక కప్పు, పెసరపిండి: ఒక కప్పు, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, నెయ్యి: పావు కప్పు, ఉప్పు: తగినంత, వాము: అర టీ స్పూన్తయారీ విధానం:ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండి, పెసరపిండి వేసి నువ్వ
‘నా వల్ల కాదు..’ చీర కట్టుకోమంటే ఈతరం అమ్మాయిలు చెప్పే జవాబు ఇది. కానీ, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చీరలు ఉల్లిపొరలా తేలిగ్గా ఉంటాయి. అమ్మాయిలకు తప్పక నచ్చుతాయి. సంప్రదాయ వేడుకల్లోనే కాకుండా పార్టీలు, ఫంక్షన్లలో
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వాడకం పెరిగింది. ఫలితంగా, చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. మెదడు ఆరోగ్యం కూడా నిద్రపై�
ఒకప్పుడు నచ్చిన స్నాక్స్నుంచి స్పైసీ మీల్స్వరకు అన్నిటినీ చిటికెలో ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. వీకెండ్స్లో అయితే ఫ్యామిలీని రెస్టారెంట్లకు తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి
మహిళలు విమానాలు, నౌకలు, రైళ్లు నడుపుతున్నారు. కార్లు, బస్సులు సునాయాసంగా తోలుతున్నారు. కానీ, కాలనీలో టూవీలర్ నడపాలంటే మాత్రం జంకుతున్నారు. ఎక్కడి కెళ్లినా ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్లాల్సిందే. అలాంటివా�
మొదటి దశతో పోలిస్తే కరోనా రెండో దశ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై నిర్దాక్షిణ్యంగా పంజా విసురుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో అందుబాటులో ఉండే ఆయుర్వేద వనమ�
ఒక అమ్మ.. కరోనానుంచి కోలుకొని ఇంటికెళ్లే ముందు గాంధీ హాస్పిటల్వైపు చూస్తూ దండం పెట్టింది. ఆ అమ్మకు దవాఖాన గుడిలా అనిపించింది. వైద్యం అందించిన డాక్టర్లు ధన్వంతరి స్వరూపాల్లా..సేవలు చేసిన నర్సులు ముక్కోట�