ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే ఏ ఆహార పదార్థాన్ని కొనాలన్నా జంకే పరిస్థితి. కారణం, అందులో విశృంఖలంగా వాడే ఉప్పు, చక్కెర, మైదాపిండి. అయితే, తాము తయారు చేసే స్నాక్స్ కచ్చితంగా శక్తినిస్తాయని, అవి పూర్తిగా ఇం�
ఒంటరి తల్లులు ఎన్నో రకాల ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. భవిష్యత్ భయం, సామాజిక, ఆర్థిక విషయాల్లో ఆందోళనలు వారిలో పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మానసిక ఒత్తిడిని దూరం చేసుకొనేందుకు కొన్ని చిట్
స్వతంత్ర తెలంగాణ రాష్ర్టానికి ఏడేండ్లు! రాష్ట్ర అవతరణ తర్వాత పుట్టిన బిడ్డల్లో చాలామంది ఐదారేండ్ల పిల్లలే! ఆ చిన్నారులకు ఏ ఫర్ యాపిల్తో పాటు ఏ ఫర్ ‘అమరవీరులు’ అనీ చెప్పాలి. బి ఫర్ బాల్ అనే కాదు, బి ఫర�
ఒక్క కన్నుగీటుతో యువతరం హృదయాలను కొల్లగొట్టింది. రెండు బొమ్మలెగరేసి ఇండస్ట్రీని ఊపేసిన మలబారు ముద్దుగుమ్మ.. ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’తో ఓవర్నైట్ స్టార్ అయిన ఈ కేరళ కు�
విజిటింగ్ వీసాపై విదేశాలకు వెళ్లడం ఓ కల. పాశ్చాత్య దేశాల్లో మనవాళ్లు స్థిరపడటం కుటుంబానికి పెద్ద గౌరవం. పర్మినెంట్ వీసా దక్కించుకోవడం మహాదృష్టం. అలాంటిది, విదేశంలో కీలక పదవిని అలంకరిస్తే, ప్రథమ పౌరుడి
టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకున్న పూజా హెగ్డే బాలీవుడ్లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. రోహిత్ షెట్టీ ‘సర్కస్’ చిత్రంలో భారీ తారాగణంతో నటిస్తున్నది. �
నలుగురి గురించి ఆలోచించడానికి పెద్ద మనసు ఉండాలి. అందుకు ఈ పెద్దమ్మే నిదర్శనం. 82 ఏండ్ల లక్ష్మీ నర్సమ్మ జీవితంలోని ప్రతి పేజీలో త్యాగం కనిపిస్తుంది. ప్రతి మలుపులోనూ పరోపకారం ప్రతిఫలిస్తుంది. మలి సంధ్యలో కూ
రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, మనలో ఓ సందేహం? నాలుగైదు అంటే.. నాలుగు లీటర్లా, నాలుగున్నర లీటర్లా, ఐదు లీటర్లా? తాజాగా ఓ నిపుణుల బృందం శరీరానికి అవసరమైన నీటి పరిమాణ�
గుమ్మడితో కూర, పులుసు, సూప్ వంటివి చేసుకుంటాం. ఏం వండినా గుమ్మడి రుచికి తిరుగు లేదు. ఇది రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది. గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు, విటమిన్-సి గుండెకు రక్తప్రసర�
ఫ్యాషన్ ప్రపంచంలో ఈరోజు ఉన్న ట్రెండ్ రేపు వుండదు. బంగారం, వెండి, ప్లాటినం నగలే ఒకప్పుడు ఫ్యాషన్. ఎంత ఖరీదైన ఆభరణం వేసుకుంటే అంత క్రేజ్. కానీ, ఇప్పుడు అందానికి, అలంకరణకు నిర్వచనం మారిపోయింది. ఖరీదుతో పని
‘నలుగురిలో పేరు తెచ్చుకోవాలి. నలుగురూ గుర్తించాలి. నలుదిక్కులా మన గురించి మాట్లాడుకోవాలి’ అని అందరూ అనుకుంటారు. ఏదైనా సాధించి కాదు, అల్లరి చేసి మరీ నలుగురి నోళ్లలో నానాలనుకున్నాడట ‘గుప్పెడంత మనసు’ సీరి�
కొవిడ్ ప్రభావం విద్యావ్యవస్థపై ఎంతగానో పడింది. ఉపాధి కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లల ఫీజులు కట్టలేక ఉసూరుమంటున్నారు. ఫీజులు వసూలు కాక, పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్
ఉప్పెనలా విరుచుకుపడే సంద్రాన్ని శాంతింపజేయడానికి కడలికి పూజలు చేసే సంప్రదాయం మనది. ‘వరదతో ముంచెత్తకుండా కరుణ వరద పారించమం’టూ నదీనదాలకు సారె సమర్పించే సంస్కృతి మనది. ఇప్పుడు ప్రపంచాన్ని కకావికలం చేస్త�
పగలు కాసేపు కునుకుతీస్తున్నప్పుడు కూడా కొంతమందికి కలలు వస్తాయి. అందుకేనేమో, ‘పగటి కలలు పనికి చేటు, రాత్రి కలలు నిద్రకు చేటు’ అంటారు పెద్దలు. కానీ, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ‘ఫాద�