చేనేతరంగం, కార్మికుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించాలని, 5% జీఎస్టీ పరిహారం చెల్లించాలని అఖిలభారత పద్మశాలి సంఘం చేనే
చేనేతపై ‘జీరో జీఎస్టీ ఉద్యమం’ ద్వితీయ వార్షికోత్సవాన్ని నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఈ నెల 5న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న సోమవారం ఒక �
చేనేతపై జీఎస్టీని రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని అఖిల భారత పద్మశాలి సంఘం పునరుద్ఘాటించింది. త్వరలోనే లక్ష మందితో ఢిల్లీలో మహార్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఆగస్టు 7న కలకత్తాలో సమావేశం చేనేత నాయకుడు యర్రమాద వెంకన్న హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంలో జీరో జీఎస్టీని అమలు చేయాలని కోరుతూ కలకత్తా టౌన్హాల్లో ఆగస్టు 7న సమావేశాన్ని నిర్వహించనున్నట్�
నేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు.
చేనేత వస్ర్తాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) పూర్తిగా తొలగించాలన్న డిమాండ్తో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మ
హైదరాబాద్ : చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు �
Handloom products should be brought under Zero GST | చేనేత ఉత్పత్తులను జీరో జీఎస్టీలోకి తీసుకురావాలని ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఛాంబర్స్, అఖిల భారత పద్మశాలీ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా