రోజుకు వెయ్యి మందికి రూ.300 టికెట్లు: టీటీడీ హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సులో వచ్చిన భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రోజుకు వెయ్య�
హైదరాబాద్ : భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను
తన పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్ట్లకు ఆర్థిక చేయూతనందించారు. మే 1 న వైవీ సుబ్బారెడ్డి జన్మదినం.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు...
చిన్న పిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ దవాఖానా నిర్మించనున్నారు. దాదాపు రూ.240 కోట్ల వ్యయంతో ఈ దవాఖానాను అందుబాటులోకి...
విశాఖపట్నంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కుంభాభిషేకానికి హాజరు కావాలని కోరుతూ మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ...
తిరుమల : తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వీఐపీ�
తిరుమల : భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాంతాలను మ�
Tirumala | తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భారీ
అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ. 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప
తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం మండలి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కగార్ల గుడి వద్ద కొండ మీద
TTD Chairman Press Meet on Brahmotsavams | శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ టీకా తీసుకున్న ధ్రువీకరణపత్రాలతోనే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం
TTD | తిరుమలలో వైభవంగా గోకులాష్టమి | టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గోశాలలోని వే�
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం | రుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయ
టీటీడీ| తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.