ములుగు : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేట మండలంలోని కమలాపురం- ఏటూరునాగారం రహదారి పై ఇసుక లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. జీడి వాగు వద్ద ద
chopped a young man | : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ప్రత్యర్థులు తల్వార్తో విచక్షణారహితంగా నరికి చంపడం స్థానికంగా కలకలం రేపింది.
పిడుగుపడి యువకుడి మృతి | పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
చెందగా మరొకరు తీవ్రంగా గాయప్డారు. ఈ విషాదకర సంఘటన మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
Crime news | ట్రాక్టర్ బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దుర్తి మండలం మండలం ఆరెగూడెం గ్రామ శివారు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
ఆమనగల్లు : మాడ్గుల మండలంలోని కోలుకులపల్లి గేట్ సమీపంలో సాగర్ హైవే పై రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిరాం బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కొండ మల
Accident : బస్సు కింద పడి యువకుడు మృతి | నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు యువకుడు బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం అంబర్పేట శివం రోడ్డులో చోటు చేసుకున్నది. మృతుడిని �
సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి | సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్లో గురువారం ఈ ఘటన చోటు చేస�