ఇందిరా పార్కు వద్ద జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభకు తరలి వెళ్తున్న యాదవ సంఘం నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మున్సిపాలిటీలో ఆదివారం నియోజకవర్గ యాదవసంఘం ఆ ధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతులను అందంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ముందుగా దున్నప�
MP Lingaiah Yadav | 76 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం గుర్తించని యాదవులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఎన్నో విధాలుగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
Protest in Nagarkarnool | తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
మండలంలోని రేవోజిపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో చౌడమ్మ దేవి ఆలయా న్ని పునర్నిర్మించారు. నాలుగు రోజులుగా చౌడ మ్మ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం బోనా ల ప�
యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల యాదవ సంఘం వన భోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది
సీఎం కేసీఆర్ | కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదం బాలరాజ్ యాదవ్ అన్నారు.