KTR | నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ పవర్ స్టేషన్ను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇదీ తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని
ఒలింపిక్స్లో నిర్వహించే 100 మీటర్ల పరుగు పందెంతో పాటు 4x100 రిలే పరుగు పందెం పోటీలను సైతం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులు
ఆసక్తిగా తిలకిస్తారు. 4x100 రిలేలో స్టార్టింగ్ లైను నుంచి పరుగు మొదలుపెట్టిన క్రీడాకారు�
Deputy CM Bhatti | వచ్చే ఏడాది మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి చేసి 4వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti )అన్నారు.
Deputy CM Bhatti | వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి వ�
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలపై పది రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే�
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్ధేంశించుకున్న గడువు నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) జారీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ చేస్తున్న జాప్యంపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యున�
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్ (వైటీపీఎస్)కు అవసరమైన అనుమతుల మంజూరులో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ తీవ్ర జాప్యం చేస్తున్నది.
ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల రాక.. పెట్టుబడుల వెల్లువ.. పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన.. విస్తరణతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ డబు ల్ కానున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. 2031-32 కల్లా ర