వైభవంగా శ్రీరామలింగేశ్వర ఆలయ మహాకుంభాభిషేకం స్మార్తాగమశాస్త్ర పద్ధతిలో మహాద్భుతంగా నిర్వహణ యాదాద్రి, ఏప్రిల్ 21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయ పం�
నరసింహుడికి నిత్యారాధనలు స్వామివారి ఖజానాకు రూ.11,22,493 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 1 : స్వయంభు ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ఆలయం పునఃప్రారంభమైన తర్వాత మొదటి సారిగా లక్ష్మీ అమ్
నేటి నుంచి అమల్లోకి.. స్వయంభువుడి దర్శనానికి తరలివస్తున్న భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వేళల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. కొండపైన పూర్తిగా వసతి సౌకర్యం అంద�
దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు ఆరేండ్ల తర్వాత మూలవరులను దర్శించుకొని తరించిన భక్తులు జనసంద్రంగా ‘గిరి’క్షేత్రం స్వయంభువులకు తొలి పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేత�
గండి చెరువుకు కాళేశ్వరం నీళ్లు జంగంపల్లి ఓటీ-2 వద్ద విడుదల చేసిన ప్రభుత్వవిప్ సునీత ఆ జలాలతో యాదాద్రి ఆలయ సంప్రోక్షణ యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21 : గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ యాదాద్రి లక్ష్మీనరసింహ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం అధికారులు శుక్రవారం శుద్ధి పనులు మొదలుపెట్టారు. –యాదాద్రి
గుంటూరులోని కాటూరి వైద్య కళాశాల యాజమాన్యం భూరి విరాళం యాదాద్రి, మార్చి 10 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి వచ్చే వీవీఐపీల విడిది కోసం దాతల సహకారంతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ విల్లాకు ఆంధ�
యాదాద్రి, మార్చి 5: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన శనివారం స్వామివారి బాలాలయంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గరుడ ఆళ్వారుడికి ఇష్టనైవేద్యం,
ప్రకటించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తిరుమలగిరి, ఫిబ్రవరి 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి నియోజకవర్గం తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ఎమ�
యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత వెల్లడి యాదాద్రి, ఫిబ్రవరి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను యాథావిధిగా నిర్వహి�