భూదాన్పోచంపల్లి, జూన్28: గ్రామాల అభివృద్ధే ధ్యేయం గా కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నా రు. సోమవారం మండలంలోని అంతమ్మగూడెం, దోతిగూ డెం, కనుముక్కుల, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్�
జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ పదిరోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జి
యాదాద్రి, జూన్ 27 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం పూర్తి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్నది. అమెరికా, రష్యా దేశాల సాంకేతికతో తయారు చేసిన ప్రత్యేక విద్యుద్దీపాలను అమర్చడంతో ఆలయ లోపలి భాగం �
నిత్యకల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్న సమాచార శాఖ కమిషనర్ శ్రీవారి ఖజానాకు రూ.20,49,662 ఆదాయం యాదాద్రి, జూన్27: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో భక్తుల సందడి నెలక
సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ):ప్రస్తుతం జీవితమంతా డిజిటల్ మయమైంది. వివిధ రకాల యాప్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా వాటిని వినియోగించే క్రమం లో మనకు తెలియకుండానే మన నంబర్లు ఇతరుల చేతుల్లోకి వెళ్
పాత వాహనాలను ఎలక్ట్రిక్గా మార్చుకుందాం స్వల్ప ఖర్చుతో మార్చి చూపిస్తున్న యువకులు, కంపెనీలు గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ -రోడ్షోలో ‘ఈ-తరం’ వాహనాల ప్రదర్శన పీపుల్స్ ప్లాజా వేదికగా ఆకట్టుకున్న పర్యావర�
జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం చెరువుల్లోకి చేరిన నీరు ఆత్మకూరు(ఎం) మండలంలో ప్రవహించిన బిక్కేరు వాగు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు యాదాద్రి, జూన్ 27 : యాదగిరిగుట్ట పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో తేలి�
అప్పుకోసం చెయ్యిజాపే పరిస్థితులకు స్వస్తి సాగుకు పుష్కలంగా మూసీ, గోదావరి నీళ్లు 24 గంటల నిరంతర విద్యుత్.. రైతు బంధు, రైతు బీమాతో రైతుల్లో పెరిగిన ధీమా దిగుబడులు పెరిగేలా.. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభ
పూజల్లో పాల్గొన్న భక్త జనం యాదాద్రి, జూన్ 26 :యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. లాక్డౌన్ సడలింపు అనంతరం ఇంత పెద్దఎత్తున భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకో�
తుర్కపల్లి, జూన్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసుకో వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 22న ముఖ్య మంత్రి కేసీఆర్ వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామ స�
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే.. పర్యావరణ పరిరక్షణకు కృషి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో హరితహారాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్తున్న ఉపాధ్యాయుడు రాజిరెడ్డి హరితహారం విజయవంతానికి హరిత అశోకచక్�
అన్ని గ్రామాల నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు వన్ విలేజ్ వన్ నర్సరీతో అందుబాటులో ఉన్న 2 లక్షల 68 వేల మొక్కలు 7వ విడుత హరితహారానికి పండ్లు, పూల మొక్కలు సిద్ధం చేసిన అధికారులు గుండాల, జూన్ 14 : ప్రభుత్వం ప్ర