మోత్కూరు, జూలై 7: విధ్వంసమైన పల్లె జీవన విధానం పునరుద్ధరణ చేసి ఆత్మగౌరవంతో ప్రజలు జీవనం సాగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తుంగతుర్తి ఎమ�
ప్రతి పంచాయతీలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు పచ్చదనంతో కళకళలాడుతున్న ఊరూ..వాడలు ప్రతి నెలా జిల్లాలోని పంచాయతీలకు రూ.7కోట్లకు పైగా నిధులు పంచాయతీలకు ఆదాయంతోపాటు.. స్థానికులకు పెరి�
అడ్డగూడూరు, జూలై 7 : గ్రామాల సమగ్రాభివృద్ధి కొరకే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తుంతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలో బొడ్డుగూడెం గ్రామంలో బుధవారం 4వ విడుత పల్�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 07: తెలంగాణ ప్రజల సం క్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా మారాడ ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సున�
కలెక్టర్ పమేలాసత్పతి ఆలేరులో అభివృద్ధి పనుల పరిశీలన త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశం ఆలేరు టౌన్, జూలై 6 : పట్టణ ప్రగతిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. మంగళవారం పట్టణ ప్�
ఆలేరురూరల్, జూలై 5 :నాల్గొవ విడుత పల్లె ప్రగతి పనులు మండలంలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యంతో అభివృద్ధి పనులు జోరుగా నిర్వహిస్తున్నారు. ము�
జిల్లాలో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కొత్తగా 6,261 మందికి కార్డులు జారీ డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదైన వారికి నేటి నుంచి సరుకులు యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):s గడిచిన రెండేండ్లలో చాల
ఆత్మకూరు(ఎం), జూలై 5 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతున్నదని ప్రభుత్వ విప్, ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన�
నిర్దేశించిన మండలాల్లో పల్లె నిద్ర చేసిన జిల్లాస్థాయి అధికారులు నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశం గ్రామాల్లో బసచేసి సమస్యలు తెలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన ప్రజానీకం యాదాద్రి భువన�
రామన్నపేట, జూలై5: పల్లెలను అభివృద్ధి చేసేందుకే ప్రభు త్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దుబ్బాక గ్రామంలో �
భువనగిరి అర్బన్, జూలై 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కా ర్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతున్నదని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపాలిటీల పట్టణ ప�
చౌటుప్పల్, జూలై5: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.1040 కోట్లు మంజూరు చేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా �