రామన్నపేట, జూలై10: పల్లెల అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మార్కండేయ అన్నారు. శనివారం మండలంలోని బోగారంలో సర్పంచ్ అంతటి పద్మారమేశ్త�
యాసంగిలో రూ.764కోట్ల విలువ గల 4,06,859.260 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సాగుకు అనుకూల పరిస్థితులు.. ప్రతి యేటా పెరుగుతున్న దిగుబడులు గడిచిన నాలుగేండ్లలో జిల్లాలో 18,11,903.264 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నాలుగేండ్లలో �
గుండాల, జూలై 9: పల్లెప్రగతి పనులు పకడ్బందీగా చేయాల ని డీఎల్పీవో యాదగిరి అన్నారు. శుక్రవారం మండలంలోని రామారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల�
అమ్మ నేను వచ్చింది ఓట్లకోసం కాదు.. సమస్యలు పరిష్కరించేందుకు సమస్యలుంటే నాకు చెప్పండి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, జూలై 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్య�
గుండాల, జూలై 9: టీఆర్ఎస్ పార్టీ… కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సు ద్దాల గ్రామంలో 6నెలల క్రితం ప్రమాదవశాత్త
రామన్నపేట, జూలై9: పల్లెప్రగతి కార్యక్రమం మండలంలోని పలు గ్రామాల్లో పండుగలా నూతన శోభను సంతరించుకున్నది. శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా పంచాయతీలు, రైతువేదికలు, అంగన్వాడీ కేంద్రాలను మా మిడి తో
భువనగిరి అర్బన్,జూలై9: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామా లు పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్నాయని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి భు వనగిరి జిల్లా వాసాలమర్రిలో ఏర�
ఆలేరు టౌన్. జూలై 8: అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నదని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. ఆలేరులోని 4వ వార్డులో గురువారం రూ. 9లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప�
భూదాన్పోచంపల్లి, జులై8: చేనేత కార్మికులకు తెలంగాణ ప్ర భుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుం చి రూ. 5లక్షల బీమా కల్పిస్తామని సీఎం
చేనేత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇప్పటికే ‘చేనేత మిత్ర’, ‘చేనేతకు చేయూత’ పథకాలతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ‘థ్రిఫ్ట్’ పథకాన్ని మళ్లీ అమలు చేసే దిశగా చర్యలు! నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చే�
భూదాన్పోచంపల్లిలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కాటేపల్లిలో నర్సరీని పరిశీలించిన జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి పల్లెలు, పట్టణాల్లో మొక్కలు పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్�
భువనగిరి అర్బన్, జూలై 8: పల్లె ప్రగతి కార్యక్రమం గత 8 రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతున్నది. గురువారం మన్నెవారిపంపు గ్రామంలో సర్పంచ్ బోయిని పాండు, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ�
పల్లె, పట్టణాల అభివృద్ధికి రూ.108.75కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు 421 పంచాయతీలకు రూ.25లక్షల చొప్పున, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి ఇతర మున్సిపాలిటీలకు రూ.50లక్షలు దత్తత గ్రామం వాసాలమర్రిలో జూన్ 22వతేదీన ప్రక
భువనగిరి అర్బన్, జూలై 8: నూతన పురపాలక చట్టాన్ని అనుసరించి పట్ట ణ, స్థానిక సంస్థల పరిధిలోని లే అవుట్లకు అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ జిల్లాల �