రూ.31 లక్షల 60వేలతో అభివృద్ధి పనులు పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం వైకుంఠధామం, కంపోస్ట్షెడ్ నిర్మాణ పనులు పూర్తి ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం ఆత్మకూరు(ఎం), జూలై 14 : ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో
సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ముందుగానే టీకాలు వేయించడం ఉత్తమం చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధులు దూరం యాదాద్రి అగ్రికల్చర్, జూలై 14 : మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, �
పది, పదిహేను రోజుల్లో అందుబాటులోకి నిర్ధారణ పరీక్షలు రూ.కోటి వ్యయంతో సదుపాయాలు, అత్యాధునిక పరికరాలు రోజుకు 500 వరకు టెస్టులు.. ఒక్క రోజులోనే ఫలితం నేడో, రేపో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు ఉచిత టెస్
మోటకొండూర్, జూలై 14: నులిపురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్య సిబ్బంది, ఆయా శాఖల అధికారుల తో, ప్ర�
ఆలేరు టౌన్, జూలై 13 : భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కోరారు. ఆలేరులో మంగళవారం హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన
చౌటుప్పల్ రూరల్, జూలై 13 : స్వరాష్ట్రంలో రవీంద్రభారతి, త్యాగరాయగానసభ లాంటి వేదికలపైనే కాదు ముంబాయి, చైనా దేశంలో సైతం ఘంటసాల పాటలు పాడి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అచ్చం ఘంటసాలగా పాటలుపాడి శ్రోతలను మ�
భువనగిరి అర్బన్, జూలై13: జిల్లాలోని అధికారులు సమన్వయంతో పనిచేసి జాతీయ బోదకాలు, నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ
రాజాపేట, జూలై 13: వందల ఏండ్ల నాటి ఎంతో చరిత్ర కలి గిన మర్రిచెట్టు. చూడడానికి ఎంతో ఆసక్తికరంగా కన్పిస్తుంది. చెట్టు నిండా పచ్చని ఆకులతో దూరం నుంచి చూస్తే చిన్న కొం డ రూపాన్ని తలపిస్తుంది. ముప్పైయి గుంటల భూమిల�
ఆత్మకూరు(ఎం), జూలై13: సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షంతోపాటు వరద నీటి ప్రభావానికి రాయిపల్లి, మొరిపిరాల, కొరటికల్ గ్రామాల్లోని బిక్కేరువాగు మంగళవారం ఉధృతంగా ప్రవహించింది. మండల కేంద్రం
చౌటుప్పల్, జూలై12: కుమార్తెలకు ఉరివేసి తా నూ ఆత్మహత్య చేసుకున్న తొర్పునూరి ఉమారా ణి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఉమారాణి చిన్�
భువనగిరి అర్బన్, జూలై12: ప్రణాళికతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లెబాట కార్యక్రమం లో భాగంగా సోమవారం ఆయన మండలంలోని కూనూరు, జమ్మాపురం గ్రామాల్లోని వార్డుల్లో క
రామన్నపేట, జూలై12: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రజల సం క్షేమం కోసమే అమలు చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఇస్కిళ్ల గ్రామంలో డంపింగ్యార్డు, వై�
డీఈసీ, అల్బెండజోల్ మాత్రల పంపిణీ ఈ నెల 15,16,17 తేదీల్లో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి 7,74,562 మంది గుర్తింపు ఆలేరు టౌన్, 12 జూలై : జిల్లాలో ఈనెల 15, 16, 17వ తేదీల్లో బోదకాలు, నులిపురుగుల వ్యాధి నివారణ కోసం మాత్రలను పంపిణీ చే�