చౌటుప్పల్ రూరల్, జూలై4: ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో భా గంగా ఆయన ఆదివారం మండల పరిధిలోని ఆరెగూడెం, కా ట్రేవు, పంతంగి తదితర గ్రామాలను సందర్శించారు. �
బీబీనగర్, జూలై4: ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాల్గో రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో
యాదాద్రి, జూలై4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం కిటకిటలాడిం ది. సెలవు రోజు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే �
యాదాద్రి, జూలై4: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గంలో �
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, జూలై 3 : పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో సమస్యలు పరిష్కరించి పట్టణాన్ని సుందరీకరణగా మార్చుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఇందిర�
మోటకొండూర్, రాజాపేట, జూలై 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం మోటకొండూర్, రాజాపేట మండలాల్లో ముమ్మరంగా కొన సాగుతున్నది. శుక్రవారం రెండో రోజు మండలాల్లోని �
రాజాపేట, జూలై 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా శనివారం రాజాపేట మండలం రేణి కుం టకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ �
ఆత్మకూరు(ఎం), జూలై 1: గ్రామాలభివృద్ధితో పాటు పచ్చద నం, పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపట్టిన 4వ విడత పల్లె ప్రగతి గురువారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు
మోటకొండూర్, జూలై 1: జాతీయ వైద్యుల దినోత్సవం పుర స్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని గురువారం డీఎంహెచ్వో సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ �
చౌటుప్పల్ రూరల్,జూన్ 30: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం మండలపరిషత్ కార్యాలయంలో నాలుగోవిడుత పల్లె ప్రగతి కార్యక్రమంపై స్థానిక ప్రజాప్రతిని
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వంగాల ఫీడర్ ఛానల్ నిర్మాణాలు పూర్తికావాలి ఆశ్వరావుపల్లి కాల్వ ద్వారా ఆరు గ్రామాల్లోకి సాగుజలాలు గంధమల్ల డిస్ట్రిబ్యూటరీ కాల్వ భూసేకరణ పూర్తి చేయాలి యాద�
భువనగిరి అర్బన్, జూన్ 28: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు జిల్లా అధికారులు అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందజేయాలని కలెక్టర్ పమే లా సత్పతి అన్నారు. కలెక్టరేట్ సమావే�