భూదాన్పోచంపల్లి, జూన్ 25: గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దరావులపల్లి, కఫ్రాయిపల్లి గ్రామాల్లో జరిగిన పల్లెబాట కార్యక్ర�
యాదాద్రి, జూన్25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు సర్వహంగులతో జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైటీడీఏ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ నిర్మాణా లు ప్రా�
ఇది ఈ ఏడాది రుణ ప్రణాళిక గత యేడాది కంటే 22శాతం అధికం రూ.525.38కోట్ల రుణ ప్రణాళిక పెంపు ప్రాధాన్యత రంగాలకు రూ.2,779 కోట్లు..ప్రాధాన్యేతర రంగాలకు రూ.157 కోట్లు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం పంట రుణాలకు రూ.2,349.73 కోట్లు �
జిల్లాలోని 116 మందికి ఉపకరణాలు అందజేత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 24: ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవ�
యాదాద్రి, జూన్24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్త�
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు సీసీ రోడ్లతో పరిశుభ్రంగా మారిన వీధులు పల్లెప్రకృతి వనానికి జిల్లాలోనే మొదటిస్థానం వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులు పూర్తి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ పంచాయతీ భువనగిరి
దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన 421 పంచాయతీలకు రూ.105.25కోట్లు, ఆరు మున్సిపాలిటీలకు రూ.3.50 కోట్లు.. ఇప్పటికే దండిగా నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నిరాటంకంగా ‘�
యాదాద్రి, జూన్23: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో
బీబీనగర్, జూన్23: బీబీనగర్ పట్టణంలోఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బుధవార పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిం చారు. ఇందులో భాగంగా బీబీనగర్ పట్టణంలో రూ.6.5 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రో�
సమష్టిగా పిడికిలి బిగిస్తే అసాధ్యమంటూ ఏదీలేదు మూడు రోజుల్లో అభివృద్ధి కమిటీలు వేసుకోవాలి వాసాలమర్రి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలాసత్పతిని నియమిస్తున్నట్లు ప్రకటన దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివ
ఆలేరు టౌన్, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధి స్తుందని ఎస్ఆర్కేవీ ప్రధానోపాధ్యాయుడు, యోగా గురువు బండిరాజుల శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన యోగా తరగతు లన
భూదాన్పోచంపల్లి, జూన్21: గతంలో కురిసిన అకాల వర్షాలతో పూర్తిగా ధ్వంసమైన పిలాయిపల్లి కాల్వకు మరమ్మతులతోపాటు కాల్వ వెడల్పు పనులను త్వరగా పూర్తి చేసి ఈనెలాఖరు నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని భువనగిర�
యాదాద్రి, జూన్21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో సోమవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొం ది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదున్నర వరకు గిరి ప్ర దక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్�