ప్రాధాన్యత పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి అధికారులు స్థానికంగానే నివాసముండాలి కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి అర్బన్, జూన్ 15: నూతన కలెక్టరేట్ నిర్మాణ పను లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్�
సంక్షోభంలోనూ పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వానకాలం సాగు కోసం రైతులకు అండగా సీఎం కేసీఆర్ జిల్లాలో 2,31,520 మంది రైతులకు రూ.299.499 కోట్ల సాయం నేటి నుంచి విడుతల వారీగా రైతుల ఖాతాల్లో సాయం సొమ్ము జమ హ�
జిల్లాస్థాయి సంఘాల సమావేశంలో జడ్పీచైర్మన్ సందీప్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 14 : జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. జిల
తెల్ల బంగారం వైపు రైతన్న మొగ్గువరికి ప్రత్యామ్నాయంగా పత్తిక్వింటాకు రూ. 6025 మద్దతు ధరజిల్లాలో 1.95లక్షల ఎకరాల్లో సాగుఆలేరు టౌన్, జూన్13 : నేల, వాతావరణం, భౌగోళిక పరిస్థి తుల దృష్ట్యా వర్షాధార పంట అయిన తెల్ల బం�
రాజాపేట: మండల కేంద్రంలోని ఎమ్మార్పీ కార్యాలయ ఆవ రణలో ఆదివారం సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వర్కర్లు, ఎమ్మార్పీ ఉ ద్యోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సంద ర�
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణగత యేడాది వానకాలంలో 1,677 ఎకరాల్లోనే పండ్ల తోటలు, కూరగాయల సాగు చేపట్టిన రైతులుప్రతి గ్రామంలోనూ అదనంగా 50 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేలా జ
బంగారం, పసుపు వర్ణంలో జిగేల్మనేలా ప్రధానాలయానికి ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు అమెరికా, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన బెంగళూరుకు చెందిన సంస్థ టెక్నికల్ కమిటీ పర్యవేక్షణలో పూర్తయిన ట్రయల్
పాఠశాలల పునః ప్రారంభానికి ముందే సరఫరా ప్రతి పుస్తకానికీ క్యూఆర్ కోడ్ ఈ నెల 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం ఆలేరు టౌన్, జూన్ 12 : ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రా రంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు క�
వలిగొండ, జూన్ 11: ప్రజల నిరంతర అప్రమత్తతతోనే కరో నా వైరస్ను నియంత్రించవచ్చని ఎంపీపీ నూతి రమేశ్ రాజ్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాల యంలో కరోనా వైరస్ పై పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీస్
రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు అదే బాటలో డీజిల్ సామాన్యుడి నడ్డీ విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం ఆలేరు టౌన్, జూన్ 11 : పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రో
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు కసరత్తు మల్కాపూర్ వద్ద ఇప్పటికే 300 ఎకరాలు గుర్తింపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా 20వేల మందికి పైగా లబ్ధి స్థానిక ఉత్పత్తులకు ప్రత్యక్ష లాభాలు చూపించే దిశగా తెలంగాణ ప్రభ
జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు వడివడిగా అడుగులుగత నెలలోనే రూ.70లక్షలకు మంజూరు కల్పించిన ప్రభుత్వంగురువారం తెరుచుకున్న టెండర్లుఉచితంగా 57 వైద్య పరీక్షలు త్వరలోనే అందుబాటులోకియాదాద్ర�
గురువారం 16వేల కిలోమీటర్లు నడిచిన ఆర్టీసీ బస్సులుయాదాద్రి, జూన్10: కొవిడ్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ఉదయం 6నుంచి సా యంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం సడలింపు నిచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ తన ఆదాయం పె
మోత్కూరు , జూన్ 10: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కొవిడ్ పాజిటివ్ బారిన పడిన కటుంబాలకు మోత్కూరు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలను పంపి ణీ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో
యాదాద్రి, జూన్10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం గురువారం పసిడి వర్ణపు కాంతులతో స్వర్ణ దేవాలయా న్ని తలపించింది. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేకంగా తయారు చేసిన విద్య�