ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంఆత్మకూరు(ఎం)లో మొక్క నాటుతున్న టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణాఉపేందర్రెడ్డి దంపతులు మోత్కూరు, జూన్5: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొ క్కలను పెంచాలన�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిఆన్లైన్లో నమోదైన మరుసటిరోజే టీకా భువనగిరి టౌన్, జూన్5: కరోనా కట్టడే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే కరోనా వ్యాప్తికి కారణమయ్యే వాహకు లను గుర్తించి టీకా అందించడం జరుగు�
నాడు ఉద్యమంలో… నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో..ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారంసమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజలను చైతన్యపరుస్తూ..జిల్లా సమగ్రాభివృద్ధిలో తనవంతు పాత్రదశాబ్ది ప్రయాణ�
చౌటుప్పల్ రూరల్,జూన్4: అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవా రం మండల పరిధిలోని డి.నాగారంలో కోవాగ్జిన్ రెండో డోస్ టీకా కేంద్రాన్ని ఆయన ప్రారంభి�
జిల్లాలో 168 మంది గిరిజన రైతులకు అందుతున్న పెట్టుబడి సాయం పార్ట్ ‘బీ’ నుంచి పార్ట్ ‘ఏ’లోకి మారిన 522 ఖాతాలకూ ఈసారి వర్తింపు వానకాలం సాగుకు జిల్లాలో 2,23,745 మంది రైతులు అర్హులుగా గుర్తింపు నగదు జమకు సిద్ధంగా ఉన
యాదాద్రి, జూన్4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు విశేష పూజలు ఆస్థానపరంగా నిర్వహించారు. శుక్రవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన
జిల్లావ్యాప్తంగా నమోదైన సగటు వర్షపాతం 31.5 మి.మీ.చెరువుల్లోకి చేరిన జలం.. పొంగిపొర్లిన వాగులువానకాలం ఆరంభంలో కరుణిస్తున్న వరుణ దేవుడుసాగుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులతో రైతన్నలకు ఊరటఉక్కపోత నుంచి ఉపశమనం �
భువనగిరి టౌన్, జూన్ 03: లాక్డౌన్ సమయంలో నిరుపేద లకు ఉచితంగా భోజనం అందించాలనే సదుద్ధేశ్యంతో అన్నపూ ర్ణ భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణ�
మార్కెట్కు అనుగుణంగాపంట వేసుకోవాలిఅన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలుఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్దిబీబీనగర్, జూన్ 3 : రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే శేఖర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన
భువనగిరి అర్బన్, జూన్ 2: పదోతరగతి చదివి పరీక్ష రా సిన విద్యార్థులు రిజల్ట్ రాగానే ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సీటు పొందాలనే ఉత్సాహంతో దరఖాస్తులు చేసు కునే వారు. సీటు పొందాలంటే గతంలో విద్యార్థులు పదో తర�
ఒకప్పుడు యాదాద్రి భువనగిరి ఎట్లుండె? ఇప్పుడెట్లుంది? సమైక్య పాలనలో పడకేసిన ప్రగతి ఏడేండ్ల స్వపరిపాలనలో పరుగులు పెడుతుండటాన్ని చూసి యావత్ ప్రజానీకం ఆశ్చర్యపోతున్నది. ప్రభుత్వమంటే ఇలా ఉండాలి.. పాలన ఇలా �
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 21వ రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు సడలింపు సమయంలో తమకు అవసరమైన సరుక