ఆరోగ్యం ఎలా ఉందంటూ.. బాధితులకు ఆత్మీయ పలకరింపు భవిష్యత్పై ఆశలను చిగురింపజేస్తున్న ‘కొవిడ్ మానిటరింగ్ సెల్’ సర్వవేళల్లో సిబ్బంది అప్రమత్తం.. జ్వర సర్వే ఫలితాలకు తోడ్పాటు ఏడాదికాలంలో 92వేల మంది బాధి�
ఆలేరు టౌన్, మే 30: కొవిడ్ సంక్షోభ సమయం లో పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆలేరు చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్
రామన్నపేట, మే30: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని సిరిపురం గ్రా మం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్ర గతి కింద ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పంచాయతీ పాలకవర్గ సభ్య�
మోటకొండూర్, మే 30: కరోనా కట్టడిలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పాత్ర అమోఘమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్యయాదవ్ పేర్కొన్నారు. కరోనా నివారణకు సీఎం కేసీ ఆర్
వలిగొండ, మే 29: ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య హెచ్చ రించారు. శనివారం ఆయన మండల కేం ద్రంలోని పోలీస్ చెక్పోస్టు వద్ద లాక్డౌన్ అమలు తీరును పరిశీలించి, �
ఆలేరు టౌన్, మే 29 : ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రావొద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఆలేరులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో శనివా రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర�
జిల్లాలో 3,288 మంది సూపర్స్ప్రెడర్లుభువనగిరి అర్బన్, మే 29: జిల్లాలో సూపర్స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు రోజులుగా జరిగింది. మొత్తం 3,288 మంది సూపర్స్ప్రెడర్లు ఉండగా వ్యాక్సినేషన్ వేసేందుకు జిల�
రామన్నపేటలో…రామన్నపేట, మే 28 : ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటలకే వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. ప్రజలు లాక్డౌన్కు సహకరిస్తూ బయటికి రాకపోవడంతో రోడ్ల�
సత్ఫలితాలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వ ముందస్తు చర్యలు మొత్తం 2,10,329 ఇండ్లల్లో పూర్తయిన సర్వే ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన 757 బృందాలు మొదటి విడుతలో 4,651 మందికి, రెండో విడుతలో 7,903 మందికి హెల్త్ కిట్ల అం
భూదాన్పోచంపల్లి, మే 28 : పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలనే నానుడి నిజం చేయడానికి తెలంగాణ సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో సత్ఫలితాలను ఇవ్వడంతోపాటు గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుక�
జిల్లాలో 3,288 మంది గుర్తింపు17 మండలాలకు 9 కేంద్రాల ఏర్పాటువ్యాక్సినేషన్ కేంద్రానికి ఉదయం 7 గంటలకే చేరుకోవాలిగూగుల్మీట్లో కలెక్టర్ అనితారామచంద్రన్భువనగిరి కలెక్టరేట్, మే 27 : జిల్లాలో గుర్తించిన సూపర్
జిల్లాలో 16వ రోజు ప్రశాంతంఎక్కడికక్కడ చెక్పోస్టులు, తనిఖీలునిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులునిర్మానుష్యంగా ప్రధాన, అంతర్గత రోడ్లునమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన ల�
యాదాద్రి భువనగిరి, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించి అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలన్న�
కొవిడ్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలుజిల్లాలో నాలుగో రోజు కొనసాగిన జ్వర సర్వేజిల్లా వ్యాప్తంగా 1,88,307 ఇండ్లల్లో సర్వే పూర్తి5,972 మంది బాధితులకు హెల్త్ కిట్లు అందజేతకేసులు తగ్గుముఖం పడుతున్నాయంటున్న