టీకా వేసుకునేలా ప్రజలకు అవగాహన కరోనా కట్టడికి పల్లెల్లో ప్రత్యేక చర్యలు కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి జియో మీట్లో జడ్పీ సమా�
పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులువైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ పూర్తిపచ్చదనం పరుచుకున్న ప్రకృతివనంఇంటింటికీ చెత్త సేకరణతో పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం), మే 26 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ
స్పష్టత ఇచ్చిన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశించిన మరుసటి రోజే రంగంలోకి.. నిర్విరామంగా 40 కిలోమీటర్ల మేర కాల్వగట్ల వెంట ప్రయాణం ప్రాజెక్టు వద్దే రాత్రి 8గంటల వరకు అధికారులతో సమీక్ష భూస�
జ్వర సర్వేతో కొవిడ్కు మొగ్గలోనే కళ్లెం మూడు రోజుల్లో 1,52,824 ఇండ్లల్లో సర్వే పూర్తి ఇంటి వద్దే 4,628 మందికి హెల్త్ కిట్ల అందజేత యాదాద్రి భువనగిరి, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓ వైపు లాక్డౌన్తో కొవిడ్ చైన�
రామన్నపేట, మే 25: కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళ వారం మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితుల ఇం డ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నా
ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో 23 వ్యాక్సినేషన్ సెంటర్లు మొదటి డోసు తీసుకున్న వారు 1,70,580 రెండో డోసు తీసుకున్న వారు 21.169 తీసుకోవాల్సిన వారు 1,49,411 భువనగిరి పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్ అని�
కొవిడ్ బాధిత కుటుంబాల్లోని చిన్నారుల కోసం జిల్లాలో రెండు ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు సహాయం కోసం హెల్ప్లైన్ డెస్క్ 040 -23733665 కు ఫోన్ చేస్తే సరి! తక్షణమే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వ
నీటి సంరక్షణ కోసం ఆత్మకూరు(ఎం)లో నాలుగు చోట్ల పంట కాలువల నిర్మాణం వరద నీరు గొలుసుకట్టు చెరువులు, కుంటల్లోకి వెళ్లేలా పనులు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ఆత్మకూరు(ఎం), మే 25: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భ�
వైభవంగా సహస్ర ఘటాభిషేకం నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవం శాస్ర్తోక్తంగా స్వాతి నక్షత్ర పూజలు యాదాద్రి, మే 25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యంలో ఈ నెల 23న ప్రారంభమైన నృసింహుడి జయం తి ఉత్సవాలు మంగళవారం రాత
యాదాద్రి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి జిల్లాలో పకడ్బందీగా చర్యలు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు, పలు వాహనాలు సీజ్ పది గంటల లోపే దుకాణాల మూసివేత సంస్థాన్ నారాయణప�
యాదగిరిగుట్ట రూరల్, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వైరస్ను ప్రాథమిక దశలోనే గుర్తించేందు కు చేపట్టిన రెండో విడుత జ్వర సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ సూచించారు. సోమ�
మారుమూల గ్రామం నుంచి యూనివర్సిటీ వీసీ స్థాయికి ఎదిగిన రవీందర్ గుప్తా కిరాణా షాపు కుమారుడి నుంచి యూనివర్సిటీ వీసీ వరకు ప్రస్థానం చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే.. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డు వర�
యాదాద్రి, మే 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నృసింహస్వామి జయంతి ఉత్సవాలను అర్చకులు ఆంతరంగికంగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. ప�
చౌటుప్పల్, మే23 : కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎంతో మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలు 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే పోలీసులు �