సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. సౌతాంప్టన్లో వర్షం కారణంగా సోమవారం కనీసం ఒక్క బంతి కూడ�
సౌథాంప్టన్: ఊహించినట్లే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ నాలుగో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. సోమవారం ఉదయం నుంచి సౌథాంప్టన్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎజియస్ బౌల్ స్టేడియం మ
సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను వర్షం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తొలి రోజు పూర్తిగా రద్దవగా.. తర్వాతి రెండు రోజులు కూడా మొత్తం ఆట సాధ్యం
సౌథాంప్టన్: గ్రౌండ్లో ఎప్పుడూ సీరియస్గా కనిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు మాత్రం మాంచి మూడ్లో కనిపించాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ భా�
సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ నయా వాల్ చెటేశ్వర్ పుజారా ఈ మధ్య ఆడుతున్న తీరు చాలా మందికి మింగుడు పడటం లేదు. మరీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్తో జరుగు
సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను వర్షం వదిలేలా లేదు. మూడో రోజు ఆదివారం కూడా మ్యాచ్కు వర్షం అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇ�
సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ ఎక్కడ ఆడుతున్నా గ్యాలరీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది భారత్ ఆర్మీ. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాను చీర్ చేయడానికి ఈ భారత్ ఆర్మీ అభిమానులు సిద్ధంగా ఉం�
సౌథాంప్టన్: తాతకే దగ్గులు నేర్పే ప్రయత్నం చేశాడు ఓ క్రికెట్ అభిమాని. ఆల్టైమ్ గ్రేట్ స్పిన్నర్లలో ఒకడైన ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్కు స్పిన్ పాఠాలు చెప్పాడు. ఇది చూసి టీమిండియా మాజీ ఓపెన�
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కివీస్ స్పీడ్స్టర్ ట్రెంట్ బౌల్ట్
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరూ పెవిలియ
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఏజీస్ బౌల్ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట పూర్తిగా రద్దైంది. శనివారం వర్ష�
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో.. మొదటి రోజు శుక్రవారం వర్షం వల్ల పూర్తి ఆట రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే భారతీయ క్రికెటర్లు మాత్రం ఆ తీరిక వేళ బిజీ బిజీగా గడిపారు. కొంద�
సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు వరుణుడు అడ్డుపడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగాల్సిన టెస్టు మ్�