సౌతాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వర్షం అడ్డంకిగా మారింది. ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనుండగా, ఇవాళ ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ �
సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాసేపట్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కాబోతోంది. ఈ చారిత్రక మ్యాచ్ కోసం సౌథాంప్టన్లోని ఎజియస్ బౌల్ స్టేడియం సిద్ధమైంది. నాలుగేళ్ల కింద
మరికొన్ని గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగడానికి ముందు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొన్ని సూచనలు చేశారు. తన సూచనలను పాటిస్తే టీమిండియా గెలుపు సాధ్యమ�
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కాసేపట్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభంకానున్నది. మహా రసవత్తర పోరు అనివార్యంగా తోస్తున్నది. అయితే టెస్ట్ చాంపియన్షిప్లో టాప్లో నిలి�
నేటి నుంచి డబ్ల్యూటీసీ తుదిపోరు.. సమరోత్సాహంలో భారత్, న్యూజిలాండ్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ వైపు.. మౌన ముని కేన్ విలియమ్సన్ మరోవైపు!బుల్లెట్ వేగంతో బంతులు విసిరే బౌల్ట్ ఓ వైపు.. యార్కర్కు కే�
సౌథాంప్టన్: క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి మరి కొన్ని గంటల్లో తెరలేవబోతోంది. ఇప్పటికే వన్డే, టీ20లలో ఎన్నో చాంపియన్ టీమ్స్ను చూసిన క్రికెట్.. తన తొలి టెస్ట్ చాంపియన్ను చూడబోతో
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు ముందు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన ఇన్స్టాగ్రామ్లోని మరపురాని ఫొటోల గురించి చెప్పాడు. ఐసీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఇ�
టెస్ట్ ఛాంపియన్ను ఒక్క మ్యాచ్ నిర్వహించడం ద్వారా నిర్ణయించడం సరికాదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విధానంతో టెండూల్కర్ విభేదించారు. ప�
టెస్టు బరిలో భారత మహిళల జట్టు నేటి నుంచి ఇంగ్లండ్తో పోరు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ నెట్వర్క్లో భారత మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. దాదాపు ఏడేండ్ల తర్వాత మిథాలీసేన టెస్టు సమర�
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు ప్రకటన సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం టీమ్ఇండియా మంగళవారం జట్టును ప్రకటించింది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న పోరు �
World Test Championship (WTC): న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య త�