డబ్ల్యూటీసీ ఫైనల్ను ఆస్వాదిస్తాం.. రెండు జట్లు భవిష్యత్తులోనూ అవసరమే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన
ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియ�
ముంబై: ఇప్పుడు క్రికెట్లో పరుగులు, సెంచరీల పరంగా టాప్లో ఉండేది ఎవరంటే.. ఠక్కున విరాట్ కోహ్లి లేదంటే రోహిత్ శర్మ పేర్లు చెప్పేస్తారు అభిమానులు. ఇండియన్ టీమ్ తరఫునే కాదు ప్రపంచ క్రికెట్లోనే అ�
ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా వేసుకోబోయే జెర్సీని రివీల్ చేశాడు బ్యాట్స్మన్ చెటేశ్వర్ పుజారా. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాను కొత్త జెర్సీలో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. క�
ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వచ్చే నెల 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 1990ల్లో భారత్ ధరించిన జెర్�
ముంబై : ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వా
ముంబై: న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లా�
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైల�
ముంబై: ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన క�
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్కు బీసీసీఐ సన్నద్ధత స్వదేశంలో ఎనిమిది రోజుల క్వారంటైన్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లు న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్ల
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�
హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్కు దక్కని చోటు రాహుల్, సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు జట్టు ప్రకటన ఇంగ్లండ్తో సిరీస్కూ ఇదే టీమ్ న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్�
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడను
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు పంపించేందుకు బ�