సౌథాంప్టన్: మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతను ముందే చెప్పేశాడు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పేన్. టీమిండియా తమ అత్యుత్తమ క్రికెట్కు కాస్త దగ్గరగా ఆడినా చాలు �
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం పేస్, బౌన్సీ పిచ్ సిద్ధం చేస్తున్న క్యూరేటర్ సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్ఇండియాకు పేస్ పరీక్ష ఎదురుకావడం దాదాపు ఖరార
సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు పేస్, బౌన్స్కు అనుకూలించే పిచ్ తయారవుతోంది. రెండు టీమ్స్కు ఇది న్యూట్రల్ వే�
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. కివీస్తో చారిత్రక టెస్టు ఛాంపియన్ష�
సౌథాంప్టన్: ఇండియన్ టీమ్ స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలుసు కదా. ఈమె స్టార్ నటుడు సునీల్ శెట్టి కూతురు. ఇప్పటి వరకూ ఈ ఇద్ద�
దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా మరో 10 మంది లెజెండరీ ప్లేయర్స్ను హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్ ఐదు శకాల నుంచి ఇద్దరేసి ప్లేయర�
టీమ్ఇండియాకు మూడువారాల విరామం డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత హాలీడేస్ లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊరట కలిగించేలా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంప�
యువరాజ్న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్తో పోలిస్తే భారత్కు కాస్త ప్రతికూలత ఉంటుందని టీమ్ఇండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. కివీస�
ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఇబ్బంది పెడుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్. మరోవై
సౌతాంప్టన్: టీమ్ఇండియా క్రికెటర్లకు ఒకింత ఊరట లభించింది. ప్రస్తుతం మూడు రోజుల కఠిన క్వారంటైన్లో ఉన్న ప్లేయర్లు..జిమ్తో పాటు మైదానంలో వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసుకునేందుకు నిర్వాహకులు అవకాశం కల్ప�
సౌథాంప్టన్: పని, ఇల్లు రెండూ ఒక్క చోటే అయితే ఎలా ఉంటుంది. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మను అడిగితే సరిగ్గా చెబుతుంది. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఇంగ్లండ్ వె�
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి మూడు రోజ�
లండన్: ఇంగ్లండ్ టూర్ కోసం వెళ్లిన టీమిండియా గురువారం మధ్యాహ్నం లండన్లో ల్యాండైంది. ఈ విషయాన్ని స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. టచ్డౌన్ అంటూ విమానం దిగిన �
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్