సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఇవాళ రిజర్వ్ డే ఆట ప్రారంభమైంది. అయితే మ్యాచ్ భవితవ్యాన్ని తేల్చేందుకు మొదటి పది ఓవర్లు కీలకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూ
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకున్నది. ఇవాళ రిజర్వ్ డే. ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తి�
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్.. ఐదు రోజుల క్రికెట్లో ఐసీసీ తొలిసారి తీసుకొచ్చిన చాంపియన్షిప్ ఇది. దీనికోసం రెండేళ్లపాటు సిరీస్లు నిర్వహించారు. చివరికి ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ �
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఏ టీమ్కైనా కాస్త సపోర్ట్ ఉందా అంటే అది ఇండియాకే. మ్యాచ్కు వర్షం పదే పదే అడ్డుపడుతున్నా.. కోహ్లి సేనకు మద్దతుగా ప్రతి రోజూ ఇండియన్ ఫ్యాన్
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ డ్రాగా ముగిసినా విజేతను నిర్ణయించేందుకు మార్గాన్ని కనుగొనాలని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఐసీసీకి సూచించాడు. ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ వ�
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 99.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్కు 32 పరుగుల తొలి ఇన్
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లకు కివీస్ 220/7తో మెరుగైనస్థితిలో నిలిచింది. భారత్ ఫస్ట్ �
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్తో రెండు కీలక వికెట్లు పడగొట్ట�
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కనీసం ఒక్క రోజు కూడా ఆట పూర్తిగా సాగలేదు. వర్షం కారణంగా తొలిరోజుతో పాటు నాలుగో రోజు, సోమవారం ఆట కూడా పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. మంగళవారం వర్షం కారణంగ
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడి అడ్డుతొలడం లేదు. సౌతాంప్టన్లో ఇంకా వర్షం కురుస్తోంది. దీంతో అయిదవ రోజు ఆట కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం �
నాలుగో రోజు ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దుడబ్ల్యూటీసీ ఫైనల్ సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను వరుణుడు వదిలేలా లేడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పోర