Hyderabad | రాంగ్రూట్లో వచ్చి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై రాడ్తో దాడి చేసి డబ్బులు లాక్కున్న వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్లో సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా కమిషనరేట్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నవారికి చెక్పెట్టడానికి డిసైడయ్యారు. నేటి నుంచి స్పెషల్డ్రైవ్ చేపడుత
‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోనిచేద్దాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక�
రాంగ్ రూట్లో వచ్చిన కారు..బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ దుర్మరణం పాలయ్యారు. ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో (KPHB) ఉన్న ఫోరం మాల్ సర్కిల్లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది (Accident).
వారు ముగ్గురు మిత్రులు. ఒకే గ్రామం. పేద కుటుంబాలు కావడంతో గ్రామంలో దొరికిన పనులల్లా చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. కానీ, విధి పగబట్టింది. ఓ పని నిమిత్తం బైక్పై వెళ్లొస్తున్న వారిని కొత్తప�
మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�
Hyderabad | హైదరాబాద్లోని మైత్రివనం వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు హంగామా సృష్టించాడు. రాంగ్ రూట్లో వచ్చిన ఆ వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. పోలీసులు ఆపారని తన బైక్ను తానే
సికింద్రాబాద్ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ ఎంన్ రెడ్డికాలనీకి చెందిన జాదవ్ శివ