భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్ తన 22 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికాడు. 42 ఏండ్ల వయసులోనూ కుర్రాళ్లతో కలిసి టీటీ లీగ్లలో పోటీ పడుతున్న శరత్.. ఈనెల చివర్లో చెన్న�
సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) గ్రాండ్ స్మాష్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది.
న్యూఢిల్లీ: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) జోడీ సాతియాన్ జ్ఞానశేఖరన్-హర్మీత్ దేశాయ్ డబ్ల్యూటీటీ కంటెండర్ ట్యూనిస్ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుంది. ట్యునిషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పుర�