చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం విషయంలో నిబంధనలు బేఖాతరు చేసిన వైస్ చాన్స్లర్(వీసీ)పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ‘ప్రజావాణి’ అధికారులు విద్యాశాఖ ప్రిన్సి�
రాష్ట్రంలో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది భర్తీపై అటు ప్రభుత్వం, ఇటు ఉన్నత విద్యామండలి ఎటూ తేల్చకోలేకపోతున్నాయి. ఏం చేయాలన్న అంశంపై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఓసారి కాలేజీ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (కోఠి ఉమెన్స్ కాలేజీ) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో వచ్చే 2030 వరకు జీవవైవిధ్య పరిరక్షణ, అవగాహన, పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించినట్టు రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీపడుతుంటే.. తిట్ల దండకం చదవటంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీరంగనాయకస�
ఆధునిక సమాజంలోనూ స్త్రీ, పురుష అక్షరాస్యతలో అసమానతలు స్పష్టంగా కనపడుతున్నాయి. ‘జాతీయ గణాంకాల సంస్థ-2021’ ప్రకారం దేశంలో పురుషుల అక్షరాస్యత 84.70 శాతం కాగా, మహిళల అక్షరాస్యత 70.30 శాతం. ప్రాథమిక పాఠశాల స్థాయిలో దే�
రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దానికి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం(వుమెన్స్ యూనివర్సిటీ)’ అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు కోఠి వుమెన్స్ కాలేజీని
Koti Womens College | త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని