స్త్రీలతో సమానంగా మగవారికి కూడా రక్షణ చట్టాలు చేయాలని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ప్రతినిధి కృష్ణా రావు డిమాండ్ చేశారు. మగవారిపై ఏకపక్షంగా నమోదవుతున్న కేసులపై అవేదన వ్యక్తంచేశారు.
మహిళల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తున్నదని చైర్పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చైర్పర్సన్ నేతృత్వంలో సభ్యులు షహీన్, రేవతి, సూదం లక్ష్మి, పద్మ, ఈశ్వరీబాయ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి డిమాండ్ చేశారు
గీసుగొండ : మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సఖీ కేంద్రం సమాజిక కార్యకర్త సుధ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సమాజంలో మహిళలు గృ�
జిల్లా సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణ నుంచి న్యాయసేవాధికారి సంస్థ ఆధ్
మోడల్గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది అంజులా మ్యా సింగ్ బాయిస్. పద్దెనిమిదేండ్లకే ఫ్యాషన్ కెరీర్ మొదలుపెట్టిన అంజులా ‘ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’కు ఇంటెరిమ్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మహిళా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రముఖ రచయిత్రి కమలా బాసిన్ (75) కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శనివారం మరణించారు. ప్రస్తుతం ఏ నిరసనల్లోనైనా వినిపించే ఆజాదీ నినాద
పెండ్లయిన మహిళకు పుట్టింటిపై హక్కులు ఉంటాయా? అన్నదమ్ములతో సమానంగా ఆ ఇంట్లో ఉండవచ్చా? ఒకవేళ, ఆ ఇల్లు తండ్రి పేరు మీద ఉంటే, పెండ్లయిన అన్నదమ్ములతో కలిసి నివసించవచ్చా? తల్లి, అన్నదమ్ములు, వదినామరదళ్లు వద్దంట